రాజ్యాంగమే మన పవిత్ర గ్రంథం : ప్రధాని మోదీ
డిల్లీ: భారత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. జ్ఞానానికి మహా కేంద్రంగా పార్లమెంట్ విలసిల్లుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది…
Read More