తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : గురువారం జరగవలసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్(BoS) సమావేశం ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు. డిగ్రీ కళాశాల అధికారులతో రాష్ట్ర కాలేజీ కమిషనరేట్ వేరేగా ప్రత్యేక సమావేశాన్నిగురువారం నిర్వహిస్తుండడంతో" BOS" సమావేశాన్ని వాయిదా వేసినట్లు డా. బిఆర్ఏయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ రీషెడ్యూల్ ప్రకారం... 27వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
-----------------------
Admin