Tuesday, 14 May 2024 02:55:18 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌య‌వంతంగా ఆజాద్ కీ గౌరవ్ యాత్ర

Date : 10 August 2022 05:31 PM Views : 288

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆదేశానుసారంగా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు మేరకు, విజయనగరం డీసీసీ సరగడ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్, ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జి కొత్త కోట్ల సింహాద్రి నాయుడు నాయకత్వంలో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆజాద్ కీ గౌరవ్ యాత్ర ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు చేయాల‌న్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముందుగా దువ్వాన పేట లో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది.అనంత‌రం కోష్ట జంక్షన్ దగ్గర నుండి పల్లిపేట,కంబాలపేట ,బంటుపల్లి,నాడుకుదిటి పాలేం, కమ్మసిగడాం, కొండములగాం,అడపా పేట,ముక్తుం పురం మీదుగా ఎస్.వి. కోలని, జే.ఆర్.పురం గ్రామాం వరకు సుమారు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ , రాజాం నియోజక వర్గం ఇంచార్జి కంబాల రాజవర్ధన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మీ,ఎచ్చెర్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులు కె.జోగినాయుడు, ఎ.జగదీష్ నాయుడు,వై.సూర్యనారాయణ,కె. పున్ని నాయుడు,యం.గణేష్,బి.రాములు,కె.జనార్ధన,బి.భాస్కరరావు, రాజాం నియోజకవర్గం మండల అధ్యక్షులు డోల దేశి నాయుడు,నెల్లిమర్ల నియోజకవర్గ మండల అధ్యక్షులు చిలక రాజు, టి.సూరిబాబు,రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :