Tuesday, 14 May 2024 12:38:14 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ విజ‌య‌కేత‌నం

Date : 19 August 2023 08:02 PM Views : 516

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీ‌కాకుళం జిల్లాః 1) టెక్క‌లి మండ‌లం న‌ర‌సింగ‌ప‌ల్లి పంచాయితీ జ‌గ‌న్నాధ‌పురం ఏడో వార్డుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైస్సార్‌సీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్ధి పావ‌ని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోల‌య్యాయి. ఇదులో వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్ధి పావ‌నికు 124 ఓట్లు రాగా టీడీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్ధి సింగ‌పురం మోహినికు 28 ఓట్లు వ‌చ్చాయి. నాలుగు ఓట్లు చెల్ల‌నివిగా గుర్తించారు. 2) న‌ర‌స‌న్నపేట మండ‌లం కొమ‌ర్ధిలో వైసీనీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్ధి, ల‌బ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. టీడీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్ధికి 50 ఓట్లు రాగా వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్ధికి74 ఓట్లు వ‌చ్చాయి. 3) సార‌వ‌కోట మండ‌లం బ‌ద్రి స‌ర్పంచ్ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్ధి మ‌జ్జి అసిర‌మ్మ గెలుపు సాధించారు. 4) నందిగాం మండ‌లం అన్న‌పురం పంచాయితీ స‌ర్పంచ్ ప‌ద‌వికి జరిగిన ఉప ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్ధి బ‌ర్నాన ఇంద్ర‌వేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లుకు 633 ఓట్లు పొల‌య్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్ధి ఇంద్ర‌వేణికు 353, టీడీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్ధి బ‌ర్నాన తిరుప‌తిరావుకు 264 ఓట్లు వ‌చ్చాయి. 5) బూర్జ మండ‌లం పెద‌లంకాం స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో వైసీసీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్ధి కాకితాప‌ల్లి గోవింద‌రావు గెలుపు సాధించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :