Wednesday, 15 May 2024 03:55:43 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ విద్యార్ధులకు అలర్ట్‌.. పరీక్షల సమయంలో మార్పు చేసిన విద్యాశాఖ

Date : 18 April 2023 04:39 PM Views : 218

తాజా వార్తాలు / అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో కొననసాగుతోంది. ఇక పెరిగిన ఎండల దృష్ట్యా ఏపీ సర్కార్ ఇప్పటికే స్కూళ్లకు ఒంటి పూట బడులు ప్రకటించింది కూడా. ఐతే విద్యార్ధులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు సమీపించడంతో ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతుల వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను ఇళ్లకు పంపిచేలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :