తాజా వార్తాలు / అమరావతి : కుక్క కాటుకు చనిపోయిన బాలుడి ఘటనలో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల లీగల్ ఒపీనియన్ తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం. సీఆర్పీసీ 174 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. బాలుడిని ఎవరు చంపారనే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు.
-----------------------
Admin