తాజా వార్తాలు / అమరావతి : భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 66 వర్ధంతి రణస్థలం లో "అంబేడ్కర్ ఇండియన్ మిషన్ " ఇంఛార్జ్ దువ్వాన అప్పలసూరిమాష్టారు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కి ఘన నివాళులు ఆర్పించండం జరిగింది .ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం ,లావేరు మండలం అంబేడ్కర్ ఇండియన్ మిషన్సభ్యులు ,నాయుకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు ఈ కార్యక్రమంలో దువ్వనా అప్పలసూరి మాష్టారు.( "అంబేడ్కర్ ఇండియన్ మిషన్ డివిజన్ ఇంఛార్జ్ ).మరియు దండాసి జాన్ (లావేరు మండలం అంబేడ్కర్ ఇండియన్ మిషన్ కన్వీనర్ ).సింకి అప్పారావు (కమ్మసిగడాం సర్పంచ్ ).నేతల కృష్ణ (అంబేడ్కర్ ఇండియన్ మిషన్ ఎచ్చెర్ల నియోజకవర్గం కన్వీనర్.)సింక సత్యప్రసాద్ (AIM రణస్థలం మండలం సైనిక్ కన్వీనర్) మరియు యాగాటి రామప్పడు , యమాల అప్పారావు ,తోట అప్పన్న, తోట ఆదినారాయణ ,యండ లక్ష్మణ ,సింక రవి శంకర్ ,ముక్కు ఈశ్వరావు, తీటి రాంబాబు ,లోచర్ల రవి, సాయి , చింతాడ అప్పారావు ,మరియు పెద్ద ఎత్తున ఘనంగా అంబేడ్కర్ ఇండియన్ మిషన్సభ్యులు ఘన నివాళులు అర్పించడం జరిగింది .జై భీమ్ జై AIM.
-----------------------
Admin