Tuesday, 14 May 2024 03:49:53 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఇంటర్‌ ద్వితియ సంవత్సరం ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్‌లో తప్పులు.. 2 మార్కులు కలపనున్న బోర్డు

Date : 28 March 2023 01:48 PM Views : 175

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా మార్చి 27న‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. తెలుగు మీడియంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మూడో ప్రశ్నకు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా మార్చి 27న‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. తెలుగు మీడియంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మూడో ప్రశ్నకు ‘ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము?’ అని ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ ఇన్‌క్లినేషన్‌ ఆర్‌ యాంగిల్‌ ఆఫ్‌ డిప్‌?’ అని రావడానికి బదులుగా ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ డెక్లినేషన్‌?’ అని తప్పుగా వచ్చింది. దీంతో అన్ని పరీక్ష కేంద్రాలకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ సందేశాలు పంపించింది. ఐతే ఈ విషయం కొన్ని పరీక్ష కేంద్రాల్లో మాత్రమే విద్యార్ధులకు చేరవేశారు. మరి కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చేరలేదు. దీంతో నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఈ విషయం తెలియజేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికశాస్త్రంలోని తప్పుగా వచ్చిన మూడో ప్రశ్నకు 2 మార్కులు కలపనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటన వెలువరించింది. అంటే ఆ ప్రశ్నకు సమాధానం రాసినా.. రాయకపోయినా 2 మార్కులు ఇవ్వనుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :