Tuesday, 14 May 2024 06:54:39 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ పదో తరగతి 2023 పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం.. తుది గడువు ఇదే..

Date : 23 November 2022 05:37 PM Views : 473

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు డిసెంబరు 10వ తేదీలోపు పరీక్ష రుసుము చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా డిసెంబరు 10వ తేదీలోపు విద్యార్ధులు తమ స్కూళ్లలోని ప్రధాన ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.50ల ఆలస్య రుసుముతో డిసెంబర్‌20 వరకు చెల్లించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. పిల్లల పరీక్ష రుసుములు, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ఫీజుల వివరాలు.. రెగ్యులర్‌ విద్యార్ధులు రూ.125 మూడు సబ్జెక్టులు, అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110 మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 అటెండెన్స్‌ మినహాయింపు కోరుతూ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్ధులు రూ.650

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :