తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం.ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం.రానున్న 48 గంటల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం వీటి ప్రభావంతో ఉత్తరకోస్తాలో మోస్తారు నుండి భారీ వర్షాలు.* గంటకు తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేచి అవకాశం.మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు హెచ్చరికలు.
-----------------------
Admin