Wednesday, 15 May 2024 01:42:20 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లలో గందరగోళం.. రంగయ్య నామినేషన్‌ తిరస్కరణ..

Date : 24 February 2023 04:52 PM Views : 169

తాజా వార్తాలు / అమరావతి : అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగయ్య నామినేషన్‌ తిరస్కరణపై వివాదం రాజుకుంది. కావాలనే నామినేషన్ రిజెక్ట్ చేశారంటున్న అభ్యర్థి.. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్ వేయకుండానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేస్తే తిరస్కరించారని రంగయ్య మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందని గొంతునొక్కుతున్నారని ఆరోపించారు రంగయ్య.స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. పట్టభద్రుల క్యాటగిరిలో 63 మంది నామినేషన్ వేయగా 13 తిరస్కరణకు గురయ్యాయి. 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపాధ్యాయ కేటగిరిలో 17 నామినేషన్లు వేయగా 3 తిరస్కరణ గురై 14 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థల కేటిగిరిలో రెండు ఇద్దరు నామినేషన్ వేయగా.. ఒకటి తిరస్కరణకు గురైంది. వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవమయ్యారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :